బడ్జెట్ లో వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు

బడ్జెట్ లో వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వ్యూహాత్మక అడుగులు ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా ఇదే ఏడాది కీలకమైన బీహార్ లోనూ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కోసం బీజేపీ ఈ బడ్జెట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం...

PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం

PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతో...

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాల ఆందోళన

పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2025పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా...

ప్రసన్న కుమారి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ మేడం గారి పదవి విరమణ మహోత్సవం

ప్రసన్న కుమారి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ మేడం గారి పదవి విరమణ మహోత్సవం

హాజరైన పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల చేవెళ్ల లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మెహరున్నిసా గారి అధ్యక్షతన ప్రసన్న కుమారి స్కూల్...

స్టలం లేని పేదలకు ప్రభుత్వ స్టులంను పంపిణి చేయాలి

బాన్స్ వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జనవరి 31 జ్ఞాన తెలంగాణ వర్ని… (మోస్రా)మండల కేంద్రంలోని భాషి కాలనీ లో ఖాళీగా ఉన్న స్టలాలాను బాన్స్ వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. స్టలం లేని మహిళలు తమకు స్టలం ఇవ్వాలని కోరిన్నారు. ఇండ్లు...

దమ్ముంటే అసెంబ్లీకి రా ఇంటికే పరిమితం కాకు : జగ్గారెడ్డి

జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 31:రియల్ ఎస్టేట్ కొంప ముంచింది కేసీఆర్ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ ను నాశనం చేసిందే కేసీఆర్ నీ రేవంత్ అసెంబ్లీ కి రండి అని అడిగారు జగ్గారెడ్డి ప్రశ్నించారు ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలి...

రాబోయే వేసవిలో త్రాగు నీటి ఎ ద్దటికి నివారణ చర్యలు

జ్ఞాన తెలంగాణ,జఫర్ గడ్ :జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జఫర్ గడ్ మండల కార్యాలయంలో అందరు పంచాయతి కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలంలో త్రాగు నీటి కి సంబంధించి గ్రామాలలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలపడం జరిగింది. ఫిబ్రవరి 1వ...

కంది పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ జ్ఞాన తెలంగాణ,జనగామ కలెక్టరేట్ ప్రతినిధి: రైతులు పండించిన కంది పంటను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.శుక్రవారం జనగామ జిల్లా...

ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ కలెక్టరేట్ , జనవరి 31 జ్ఞాన తెలంగాణ ప్రతినిధి : ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో...

కొందుర్గు పోలీస్ స్టేషన్ కు మొగిలిగిద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు తరలింపు

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31: మొగలిగిద్దలో బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు ఉన్నారు. ఇటీవల మీడియా...

Translate »