ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు
ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి వద్ద రాత్రి కురిసిన వర్షాల కారణంగా భారీగా నీరు చేరింది, మోకాళ్ల వరకు నీళ్లు చేరి వాహనాలు అటు ఇటు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారింది,...
