Category: రంగారెడ్డి

చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు క్రోదీ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు క్రోదీ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు జ్ఞాన తెలంగాణ, మొయినాబాద్ ఏప్రిల్ 9: ఉగాది పర్వదిన సందర్భంగా చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు విచ్చేసిన సందర్భంగా స్వాగతం...

కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణాలో బొంద పెడుతాం : ఎమ్మార్పీఎస్

మాదిగలకి ద్రోహం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ ఏప్రిల్ 09 : మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ మొయినాబాద్ మండల కన్వీనర్ కొండిగారి మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దహనం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం...

కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వర స్వామి దోపోత్సవం

కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వరస్వామి దోపోత్సవం జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర భాగంగా కన్నుల పండుగగా దోపోత్సవం నిర్వహించారు.శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దోపోత్సవాన్ని కొనసాగింది. శ్రీవారి...

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ, ఆయన మరణించినా…, మాలో జీవించే…, ఉంటాడు. భావోద్వేగానికి లోనైన, ఎం వి ఎఫ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు. జ్ఞాన తెలంగాణ ( శంకర్ పల్లి ) ఫిబ్రవరి ఐదున , అనారోగ్యంతో మృతిచెందిన,పొద్దుటూరు గ్రామానికి చెందిన, సామాజిక...

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం పోలీసుల పహారాలో గ్రామ ప్రజలు.శంకర్‌పల్లి: (జ్ఞాన తెలంగాణ) మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజుల క్రితం మెథడిస్ట్ చర్చిపై దాడి జరిగి,పలువురికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని గాంధీ హాస్పిటల్ కు తరలించిన సంఘటన తెలిసిందే. గురువారం...

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ: మొయినాబాద్ మండలంలో నివాసముంటున్న కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, మండలం ముందొల్, గోపన్ పల్లి గ్రామానికి చెందిన బాయికాడి భగవత్ గత కొన్ని సంవత్సరాల నుంచి మొయినాబాద్ లో నివాసమంటూ రోజువారి కూలీగా...

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ అని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి సమాజాభివృద్ధికీ కృషి చేయాలని లక్ష్మి శ్రీనివాస్ టీఎస్ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీ ఎస్ ఎస్ ఓ...

Translate »