Category: తాజా వార్తలు

శంకర్పల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు – సర్పంచ్ అభ్యర్థుల ఆశలు, ఆందోళనలు

శంకర్పల్లి మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి తమ అభిప్రాయాలు, వాగ్దానాలు తెలియజేస్తున్నారు. కానీ ఈసారి పరిస్థితులు మునుపటి కంటే విభిన్నంగా ఉన్నాయి — ప్రజలు ఆలోచనాత్మక ఓటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు,...

తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఇకపై ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగానియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద తీసుకోబడింది. అటవీ భూముల...

ఎడతెరపిలేని వర్షం..

కట్టంగూర్, అక్టోబర్ 24 : మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయ్యాయి. మునుకుంట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు కురుమర్తి బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిచిపోయాయి. కల్మెర గ్రామంలోని పీఏసీఎస్...

భారత్-పాక్ సరిహద్దు గ్రామాల్లో మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పంజాబ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాలను శనివారం సందర్శించారు. రావి నది వరదల వల్ల వేలాది ఎకరాల్లో మేటలు వేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సరిహద్దు ముప్పు బాధితులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందని, బీఎస్ఎఫ్...

మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటు

మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటుఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు కలిగిన టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వ ‘నక్సలిజం నిర్మూలన విధానం’ మరియు పార్టీలో...

అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా దీపావళి పండగ సంబరాలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో దీపావళి పండగ సందర్భంగా చిన్నారులు (విద్యార్థులు) పాటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.విద్యార్థుల కేరింతలతో పాఠశాల లో సందడి నెలకొన్నది.నోముల లక్ష్మణ్ గారు పాటాకులు పిల్లలకు ఉచితం గా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు...

బీసీ రిజర్వేషన్లు మా హక్కు…

గల్లి గల్లి లో లొల్లి పెట్టి కుట్రలను చేధించి రిజర్వేషన్లు సాధించుకుంటాం.. జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు తీసుకునే హక్కు మాకుంది అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో బీసీ...

దేశం నుంచి మావోయిజాన్ని తరిమికొడతాం.. ఇది నా గ్యారెంటీ: ప్రధాని మోదీ

భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని...

పసిపిల్లల ప్రాణాలు తీసిన పోలియో చుక్కలు

జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి అక్టోబర్ 12 : కంగ్టి మండలంలో భీమ్రా గ్రామంలో ఈరోజు పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే మూడు నెలల చిన్నారి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలియో చుక్కలు వేసుకున్న బిడ్డలకు ఏం జరుగుతుందో అన్న అనుమానంతో హాస్పిటల్కు...

బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి

ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి,12 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా బీసీ వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బీసీ హక్కుల సాధన...

Translate »