Monthly Archive: December 2023
ప్రజా పాలన’ దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని...
2 రోజులు దరఖాస్తులు బంద్ జ్ఞాన తెలంగాణ: రేపు, ఎల్లుండి దరఖాస్తులకు బ్రేక్ డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం సందర్బంగా దరఖాస్తులకు 2 రోజుల పాటు అధికారిక సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు. హైదరాబాద్ డిసెంబర్ 30: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖలో ముగ్గురు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లను బదిలీ చేస్తూ...
వరంగల్ ఎంపీ బరిలో మందకృష్ణ మాదిగ. వరంగల్ డిసెంబర్ 30:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.ఎస్సీ వర్గీకరణకు అను కూలమని బీజేపీ ప్రకటించిన తర్వాత మందకృష్ణ కాషాయం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అయితే వరంగల్ లోక్...
తెలంగాణ : సైబరాబాద్ :భార్య ఫిర్యాదుతో భర్తకు చిత్రహింసలు.. ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు ఓ దంపతుల కేసు వ్యవహారంలో భర్తను స్టేషన్ కు పిలిపించి కొట్టారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ సస్పెండు. ఇటీవల కేపీహెచ్బీ పోలీసులు తనను...
146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఏడోసారి 2వేల పరుగులు స్కోర్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ 76 రన్స్...
సీఎం రేవంత్ విదేశీ పర్యటన జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు,...
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. బాగ్ లింగంపల్లి, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29ఉద్యమకారులఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసంరాష్ట్ర కమిటి చైర్మన్ చీమ శ్రీనివాస్ అద్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశంశుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పటు చేసారు. తెలంగాణ ఉద్యమకారులకి...
షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం షాద్నగర్, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే హైదరాబాద్ రోడ్డులో మహాబోది డైగ్నోస్టిక్ పక్కన గుర్తు తెలియని...
ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్. చేవెళ్ల, జ్ఞానతెలంగాణ : డిసెంబర్ 29ప్రజల వద్దకే పరిపాలన అందించేందుకు వ్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన అంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల...