Tagged: #Telangana

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన..

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన.. జ్ఞాన తెలంగాణ హైదరాబాద్ ప్రతినిధి:ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ...

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ సీవోఈ ఫలితాలు విడుదల

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో తదుపరి ప్రవేశ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు...

ఆర్టీసీలో సమ్మె అలజడి…

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి పోరాటానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై...

తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రతా అవసరాలు, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం, మావోయిస్టుల లొంగుబాట్లు తదితర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు కేటాయించే...

తెలంగాణ విద్యా విప్లవాన్ని నిర్వీర్యం చేసే కుట్రలపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం

– నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణ విద్యా విప్లవం రాష్ట్ర భవిష్యత్‌కు బలమైన మౌలికాధారంగా నిలిచిందని స్పష్టం చేశారు. గురుకుల విద్యా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, పేదబహుజన వర్గాల పిల్లలకు...

నేడు ఖమ్మం–సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) గురువారం ఉమ్మడి ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, ప్రభుత్వ వైఖరిపై...

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పర్యటన శాంతిభద్రతలకు...

ఒక్క తెలంగాణలోనే రూ.7 కోట్లు ఎందుకు? కేటీఆర్‌

జ్ఞానతెలంగాణ,సెట్ డెస్క్ :తెలంగాణలో సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల...

తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు

– చలి తగ్గినా అప్రమత్తత తప్పనిసరి – కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గింపు – తూర్పు, ఆగ్నేయ గాలుల ప్రభావంతో తేమ పెరుగుదల – రాష్ట్రాన్ని కమ్మేస్తున్న తీవ్రమైన పొగమంచు – శంషాబాద్‌లో 50 మీటర్ల ఎత్తు వరకు పొగమంచు – రాబోయే రోజుల్లో...

స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...

Translate »