భారత్ ఏఐ హబ్‌గా విశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా వేగంగా అవతరిస్తోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో విశాఖను తమ ఏఐ, డేటా సెంటర్ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. గూగుల్ ఒక్కటే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో...