నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు..

నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి...

రైల్వే లో 10 వ తరగతితో ఉద్యోగాలు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐ, కానిస్టేబుల్స్ – 4660 పోస్టులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)/రైల్వే ప్రొటె క్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్) లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆర్ ఆర్ బి రీజియన్లు: అహ్మదాబాద్, ఆజ్మీర్, బెంగళూరు,...

నాబార్డ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్

నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవ లప్మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి ‘స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్’లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఇంటర్న్షిప్ 8 నుండి 12 వారల పాటు ఉంటుంది. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో...

నాపై కుట్ర జరుగుతోంది.. పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్

నాపై కుట్ర జరుగుతోంది.. పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్ కోడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ (Revanth) వచ్చారు....

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల.. ఢిల్లీ పోలీసు విభాగంలో సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక రాత పరీక్ష-2023కు సంబంధించిన తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలు విడుదల చేసినట్లు...

మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుందాని X వేదికగా స్పందించారు .ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఫోను సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడవ వ్యక్తి లేదా...

నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు

నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు నోయిడాలోని నవోదయ విద్యా లయ సమితి… డైరెక్ట్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్వీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యా ప్తంగా ఉన్న ఎన్వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్ఎల్ఎలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను ఈ...

నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్

నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్ హైదరాబాద్:తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS E APCET):రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (ఎంసెట్)కు 3,31,934 దరఖాస్తులొచ్చాయిఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటి వరకే ఉన్నది....

లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.

జ్ఞాన తెలంగాణ,ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు..మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో...