మెహదీపట్నం డిపో బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ నిండు ప్రాణం బలి

మెహదీపట్నం డిపో బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ నిండు ప్రాణం బలి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఆర్టీసీ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన శంకర్ పల్లి మండలంలోని, బుల్కాపూర్ గ్రామ శివారు రాఘవేంద్ర స్వామి గుడి సమీపంలో జరిగింది....

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు నాగార్జునసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్ వీ)లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు....

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్ రెడ్డి తెలిపారు. పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్న/పూర్తి చేసినవారితోపాటు...

జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు

Image Source /Forage జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు పలువురి నుండి యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనల వెల్లువ జేఎన్ టీయూలో(జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ) తాజాగా 17 మంది విద్యార్థులు వివిధ కంపె నీల్లో ప్రాంగణ నియామకాలు సాధించారు. వెరిస్క్ కంపెనీ వారు సీఎస్ఈకి చెందిన...

ఇంటర్మీడియేట్ ఎత్తివేస్తారా …!

Image Source /Mint,Content Source/Velugu ఇంటర్మీడియేట్ ఎత్తివేస్తారా …? 🔷 2025 నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం 🔷నేషనల్ ​ఎడ్యుకేషన్​ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కారు చర్యలు 🔶ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలుతాజాగా ఎన్ఈపీపై రిపోర్ట్​ కోరిన కేబినెట్ సబ్ కమిటీ 🔷అమలైతే ఐదో తరగతి...

మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేన భీమ్ భరత్...

కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!!

కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!! జ్ఞాన తెలంగాణ,ఢిల్లీ : \ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు వెల్లడించారు. ప్రజలు మళ్లీ కొత్తగా...

రూ.4,944 కోట్ల అప్పు ఇవ్వండి అంటూ ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన!

ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరియు అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. చర్చించిన అంశాల పై ప్రతిపాదనలు రూపొందించి పంపాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సూచించింది. దానికి అనుగుణంగా ట్రామాకేర్ సెంటర్లు, డయాలసిస్ యూనిట్లు, వాస్క్యులర్...

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలికచెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద...

రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజు ఎందుకు కట్టాలి

జ్ఞాన తెలంగాణ రాజేంద్రనగర్ సెప్టెంబర్ 14 ఉస్మానియా యూనివర్సిటీలో రీవాల్యుయేషన్ కు వచ్చిన డబ్బులు విద్యార్ధులకు తిరిగి చెల్లించకుండ ఆ డబ్బులు ఎక్కడికి మల్లుతున్నాయని స్వామి నారాయణ గురుకులం బిఈడి విద్యార్థి కె శ్రీను నాయక్ ప్రశ్నించారు.ఉస్మానియా యూనివర్సిటీలో భారీ కుంభకోణం. జరుగుతోందన్నారు.రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్ధి...

Translate »