శంషాబాద్ లో బాలుడు మిస్సింగ్
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ ,డిసెంబర్ 28: మండల పరిధి లో శనివారం బాలుడు తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధి లోని మదనపల్లి కి చెందిన రామ్ చరణ్ తప్పిపోయిన విశయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు...
