కన్న కొడుకుని ముక్కలు ముక్కలు గా నరికి చంపిన తండ్రి..

కన్న కొడుకుని కత్తితో ముక్కలు ముక్కలు గా నరికి చంపిన తండ్రి.. జ్ఞానతెలంగాణ,క్రైమ్ :మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కుటుంబ సభ్యులను చంపుతానంటూ ప్రతిరోజు గొడవ వేధిస్తుండడంతో అర్ధరాత్రి సొంత కొడుకు శ్రీకాంత్ ను చంపి పోలీసులకు లొంగిపోయిన తండ్రి...

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న సమావేశాలు..మార్చి 10 నుంచి ఏప్రిల్...

ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారం.హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారం. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు

యెల్లకొండ గ్రామం లో పులుగారి జగదీశ్ రెడ్డి ని పరమశించిన కాలే యాదయ్య

యెల్లకొండ గ్రామం లో పులుగారి జగదీశ్ రెడ్డి ని పరమశించిన కాలే యాదయ్య జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ : మాజీ కాంగ్రేస్ నాయకులు యెల్లకొండ గ్రామం లోపులుగారి జగదీశ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం జరిగింది సమాచారం తెలుసుకున్న స్థానిక MLA శ్రీ కాలే యాదయ్య గ్రామానికి వచ్చి...

సీసీ కెమెరాల నిఘా లో ఇంటర్ ప్రాక్టికల్స్ … ఆందోళనలో ప్రైవేట్ విద్య సంస్థలు

ఆందోళనలో ప్రైవేట్ విద్య సంస్థలు – సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్స్– అవకతవకలు అరికట్టేందుకు ఏర్పాట్లు– 900 ల్యాబుల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రయోగ పరీ క్షలను సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించా లని భావిస్తోంది....

మీ గ్రామంలో సాగుకు యోగ్యం కాని భూములున్నాయా ? ఇదిగో లెక్కలు షురూ …!

– నేటి నుంచి 20 వరకు అధికారుల క్షేత్రస్థాయి పర్యటన– 21 నుంచి 24 తేదీవరకు గ్రామసభల్లో వివరాల ప్రదర్శన– గ్రామ, మండలస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు– భరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ షరూ రైతుభరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ గురువారం నుంచి షురూ...

నేడు – జనవరి 16… జైపాల్ రెడ్డి జయంతి

సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి సూదిని జైపాల్ రెడ్డి రామ కిష్టయ్య సంగన భట్ల…9440595494 రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు ఎంపీగా.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, దశాబ్దాల రాజకీయ జీవితంలో మేధావిగా, సకల విషయ పరిజ్ఞా నిగా, నిగర్విగా, నీతి, నిజాయితీ...

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..!

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..! రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే, గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్...

మనుస్మృతిపై మద్రాస్‌ హైకోర్టు తీర్పు… మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు !

మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు ! ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న రోజులివి.తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంధాలు, జ్యోతిష గ్రంధాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళశాస్త్రజ్ఞుడు నికోలస్‌ కోపర్నికస్‌పై...

నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం

నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం జ్ఞాన తెలంగాణ ,శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల, మున్సిపల్ బిజెపి అధ్యక్షులుగా లీలావతి బయానంద్, దయాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడుగా వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. బుధవారం...

Translate »