భద్రతా పేరుతో భయానకం మోకిలాలో మృత్యు బ్రేకర్లు

– అనధికార స్పీడ్ బ్రేకర్ల తో – ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని మోకిలా గ్రామంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో అనధికారంగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రస్తుతం వాహనదారులకు మరియు స్థానికులకు...

సిమెంట్ ధరలు పెరుగుతాయ్…

ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్… ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ వెల్లడించింది. “ఇందుకు కారణం ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమేనని తెలిపింది”!గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా...

శంకర్ పల్లి అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సమీక్షలో కీలక ఆదేశాలు– అన్ని విభాగాల్లో సమగ్ర సమీక్ష – మండల స్థాయిలో క్రియాశీల చర్యలు అవసరం– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) వెంకయ్య గౌడ్ నేతృత్వంలో వారాంతపు సమీక్ష సమావేశం...

కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంపు

కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంపు కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంచేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ 900 పైగా రకాల మెడిసిన్ ధరలను సవరించింది....

రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు?

కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా? కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మంగళ వారం నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన...

ఆయుష్‌లో ఫార్మసిస్టు పోస్టుల నియామకానికి విద్యార్హత సవరణ

ఆయుష్‌లో ఫార్మసిస్టు పోస్టుల నియామకానికి విద్యార్హత సవరణ ఆయుష్‌ విభాగంలో ఫార్మసిస్టుల నియామకానికి విద్యార్హతలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మాడీ విద్యార్హతలు కలిగి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయినవారు మాత్రమే ఈ పోస్టుల్లో నియామకానికి...

ఇక ఇంజినీర్ల రిజిస్ట్రేషన్‌కు ‘ఐపెక్‌’

ఇక ఇంజినీర్ల రిజిస్ట్రేషన్‌కు ‘ఐపెక్‌’ లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, సీఏలకు సభ్యత్వం తప్పనిసరి,కొత్త ముసాయిదా విడుదల చేసిన ఏఐసీటీఈ.న్యాయ విద్య పూర్తి చేసిన వారు లాయర్లుగా ప్రాక్టీస్‌ చేయాలంటే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)లో సభ్యత్వం పొందాల్సిందే. ఆర్కిటెక్ట్‌లు, ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్లు (సీఏ)లు, ఫార్మాసిస్టులూ అదే విధానం...

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు.ఆ పథకం పేరే పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme),ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది.మరో 30 శాతాన్ని లోన్...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాడిగారి రాజశేఖర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం తన సొంత గ్రామమైన మహాలింగాపురంలో ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిన ఆయన, వారితో ముచ్చటిస్తూ రంజాన్...

Translate »