Category: రంగారెడ్డి

శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గోవిందమ్మ గోపాల్ రెడ్డి...

చెవెళ్ల లో బైక్‌ను ఢీకొట్టిన లారీ – యువకుడి మృతి

చెవెళ్ల, 17 మార్చి 2025:మన్నెగూడ వైపు నుండి చెవెళ్లకు వస్తున్న బైక్ (TS06ER8085) ను లారీ (AP07TT9619) వెనక నుండి ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మాగిర్థి సాయి (25), చెవెళ్ల గ్రామానికి చెందిన యువకుడు, అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రత్యక్ష సాక్షుల...

పొద్దుటూరులో నీటి కాలువ కబ్జా – చెరువుకు అడ్డంకులు!

అసైన్డ్ భూముల తర్వాత నీటి వనరులపై దోపిడి అక్రమ కబ్జాదారులను అడ్డుకోండి పొద్దుటూరు చెరువుకు జీవం పోయండి పొద్దుటూరులో నీటి వనరుల దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామానికి ప్రధాన జీవనాధారం అయిన పెద్ద చెరువును నింపే కీలకమైన బూరుగోడుక నీటి కాలువ ఇప్పుడు అక్రమ...

అడ్వకేట్ గీత వనజాక్షి కి అభినందనల వెల్లువ

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) నియామకమైన పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ అడ్వకేట్ గీత వనజాక్షి ని సురంగల్ యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి జవొజీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా న్యాయ...

రైతుల ప్రాణాలకు ముప్పుగా వేలాడుతున్న విద్యుత్ తీగలు!

భూమిపై వేలాడుతున్న తీగలను కర్ర సహాయంతో సరిచేసి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు రైతుల జీవితాలతో ఆటలాడకండి చర్యలు తీసుకోండి రైతుల ఆవేదన – ఎవరూ పట్టించుకోరా? తమ ఆక్రోషం వెళ్లగకుతున్న పొద్దుటూరు గ్రామ రైతులు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం శంకర్...

షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య

షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి యువకుని దారుణ హత్య జరిగింది.షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి...

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి

రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్ ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు పదవి, మార్పు ఎజెండాగా...

ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

ఏప్రిల్ 4న శంకర్‌పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ శంకర్‌పల్లిలో ఏప్రిల్ 4న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జనుగుర్తి కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనము ముఖ్య అతిథులుగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్...

ఏడాది గడుస్తున్నా ఉపాధ్యాయులకు అందని రెమ్యూనరేషన్

వెంటనేఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి టిఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి :ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఎస్ఎస్సి స్పాట్వా ల్యువేషన్ లో ఏ ఈ, సి ఈ, స్పెషల్ అసిస్టెంట్ ఇతర విధులు నిర్వహించినఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికి రెమ్యూనరేషన్ చెల్లించలేదని...

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ మార్చి 9 :భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా లోని మొయినాబాద్ మండల్ లో రెండవ మహాసభ కార్యక్రమానికి మంజుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి...

Translate »