Category: రంగారెడ్డి

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు జ్ఞాన తెలంగాణ, మయినాబాద్:మొయినాబాద్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి దారుణంగా మారి, ప్రజల జీవన ప్రమాణాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రోడ్డు జలమయంగా మారిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

పొద్దుటూర్ లో పాముల కలకలం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని పదో వార్డు చివరి ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నిల్వ నీటితో పాటు పచ్చిక పెరగడంతో, నాగుపాములు, జేరిపోతులు గల్లీల్లో తిరిగి ఇళ్ల...

రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది.

రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది. జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన పద్మజ అనే మహిళను కమ్మెట విజయ్ గౌడ్ కిడ్నాప్ చేశాడు.విజయ్ గౌడ్ పద్మజపై పగ పెంచుకున్నాడు, ఎందుకంటే పద్మజ, ఆమె భర్త బుచ్చయ్య విజయ్ గౌడ్ కు...

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించిన విధంగా ప్రతి నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డి...

హాస్టల్ ను ఆకస్మిక తనికి చేసిన జిల్లా కలెక్టర్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జులై 24 :సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బుధవారం సాయంత్రం మహేశ్వరంలోని జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ములనివాసుల...

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య జ్ఞానతెలంగాణ,రాజేంద్రనగర్, జులై 02 : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో బుధవారం హత్య ఉదాంతం...

ఈ వరద నీటికి
దారేది

శాశ్వత పరిష్కారం చూపని అధికారులు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి శంకర్పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.వర్షపు నీరు అంతా...

72 గంటలు డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతం చేయండి

– PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జ్ఞానతెలంగాణ,చేవెళ్ళ ప్రతినిధి : PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చేవెళ్ల పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల వద్ద జూలై 2,3,4 వ తేదీలలో జరగబోయే 72 గంటల బందును...

ఓ ఆర్ ఆర్ ఇంద్రా రెడ్డి నగర్ వద్ద గంజాయి అక్రమ రవాణ

ముగ్గురు అరెస్ట్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి, జూన్ 30:సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని మొకిల పోలీస్ స్టేషన్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరోసారి చురుకైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ జోన్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్‌ఓటీ) మరియు మొకిల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో,...

Translate »