Category: వార్తలు

మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం విజయవంతం

జ్ఞాన తెలంగాణ,టేకుమట్ల, సెప్టెంబర్ 6:ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టేకుమట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. విద్యారంగంలో విశేష సేవలు అందించిన 11 మంది ఉపాధ్యాయులను మండల అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...

ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికంగా జరుగుతున్నాయి. గ్రామంలోని వృద్ధులు, యువత, పిల్లలు భక్తి భావంతో గణపతిని ఆరాధిస్తూ, ఆధ్యాత్మికత, సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తున్నారు.ఈ సందర్భంగా, బీజేపీ శంకర్‌పల్లి మండల వైస్ ప్రెసిడెంట్...

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహారాజ్ పెట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్ (45) శంకరయ్య అను వ్యక్తి ఐబీఎస్ యూనివర్సిటీ ముందు గల కెఫ్3 రెస్టారెంట్లో గత రెండు సంవత్సరాలనుండి ఇక్కడ...

కాలె యాదయ్యకు ప్రొద్దుటూరు ప్రజల తుది హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో రోడ్డు సమస్య తీవ్ర స్థాయికి చేరింది. గ్రామంలోని ప్రగతి వైపు వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డు, అలాగే టంగుటూరు వైపు రోడ్డు పాడైపోయి, గుంతలతో నిండిపోయింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు,...

జియో కంపెనీ 9 వ వార్షికోత్సవం

జ్ఞాన తెలంగాణ నారాయణఖేడ్ ప్రతినిధి ప్రశాంత్: జియో కంపెనీ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెడ్ సి యంకిరణ్ కుమార్ మాట్లాడుతూ పదవ సంవత్సరం లో అడుగుపెడుతున్న తరుణంలో జియో కస్టమర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటివరకు 50 సి ఆర్ పైచిలుకు ప్రజలకు...

భక్తిశ్రద్ధలతో వినాయకుడికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించిన బూడిదల నరేందర్

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భక్తుడు బూడిదల నరేందర్, భక్తిశ్రద్ధలతో అపూర్వమైన సేవగా శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ వారికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించాడు.వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా గణపతి మహారాజుకు నైవేద్యంగా అర్పించబడిన ఈ...

భూ భారతి అమలు కావాలంటే..జీపీవోల పాత్ర కీలకం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన...

రేపు శంకర్‌పల్లికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాక

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో రుద్ర వినాయక యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి నేడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్సీ, కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రానున్నారని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన...

Translate »