వడోదరాలో భారత్ ఘన విజయం
న్యూజీలాండ్పై తొలి వన్డేలో 1–0 ఆధిక్యం న్యూజీలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదరాలో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి, సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది....
