ప్రజా చైతన్య యాత్ర..
జ్ఞాన తెలంగాణ రామన్నపేట మార్చి 23: రామన్నపేట ప్రజా సమస్యలపై ప్రారంభమైన పాదయాత్రప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల సమగ్రాభివృద్ధి-ప్రజా సమస్యల పరిష్కారంకై మండల వ్యాప్తంగా...
