జన్మదినం సందర్భంగా మొక్కలు నాటించిన వర్థ్య బాబు నాయక్
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శంకరపల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్ జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : మోకిల తండా యువజన నాయకులు వర్థ్య బాబు నాయక్ జన్మదినం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోకిల తాండ నందు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ...