Category: తాజా వార్తలు

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి విచారణ జరపాలి– కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని విమర్శ– 2023లో మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని కేసు నమోదైందన్న ఆర్ఎస్పీ-కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్న...

సికింద్రాబాద్ లో తపస్వి పీపుల్స్ లైబ్రరీ ప్రారంభోత్సవం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 16 :సాహితీ ప్రపంచంలో తనకంటూ విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న తపస్వి మనోహరం సంస్థ, అంతర్జాల వేదికగా తెలుగులో తపస్వి మనోహరం వారపత్రిక, మనోహరి మహిళా మాసపత్రికలు మరియు హిందీ, ఇంగ్లీష్ లో కూడా మాసపత్రికలను వెలువరిస్తూనే తపస్వి డ్రీమ్ టేల్స్ అనే మరొక వినూత్న వేదికను...

పోచారం ప్రాజెక్టును పరిశీలించిన డి.ఎస్.పి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్ ప్రతినిధి, ఆగస్టు 16:మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు,ఇరిగేషన్ డిఈ. వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రైతులు అప్రమత్తంగా ఉండాలని మంజీరా తీర ప్రాంతం వైపు ఎవరు వెళ్లకూడదని తెలిపారు.ప్రాజెక్టు వైపు రెండు...

లంబాడీల తీజ్ పండగకు పిలుపు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 16) కామారెడ్డి జిల్లా బంజారా ప్రజలకు తెలియజేయునది రేపు ఆదివారం రోజున జరిగే ప్రతి సంవత్సరం అలాగే ఈ 2025 లో కూడా తీజ్ పండుగకు లంబాడి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, *మీ...

నేడు 5:30 కు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేక కొవ్వొత్తుల ర్యాలీ

రాహుల్ గాంధీ దార్శనికతతో ప్రజాస్వామ్యానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ ఉద్యమం జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మండల అధ్యక్షులు మహేష్ కుమార్ గారు...

పొంగిపొర్లుతున్న కమ్మెట కాలువ

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామంలోని పెద్ద చెరువు నిండాలని, ఎప్పుడూ నిండుగా ఉండాలని కలలు కనిన వారిలో, ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి ముందు వరసలో నిలుస్తారనడంలో సందేహం లేదు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో ఆప్షన్ మెంబర్...

కర్రీపఫ్‌లో పాము పిల్ల

కర్రీపఫ్‌లో పాము పిల్ల నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది. ఎంత పెద్ద పేరు గాంచిన హోటల్, రెస్టారెంట్ అయినా లోపల పరిస్థితులు, ఆహార నాణ్యత మాత్రం దారుణంగా ఉన్నట్లు తేలిపోతోంది. తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్  తిందామనుకున్న ఓ మహిళకు వాంతికి...

తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు

తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో:తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు మునిపల్లి మండలం తాటిపల్లి నుంచి మక్త క్యాసారం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 22 కోట్లు మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ...

లేడీ అఘోరీకి బెయిల్ మంజూరు

లేడీ అఘోరీకి బెయిల్ మంజూరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీ శ్రీనివాస్‌కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10వేల జరిమానాతో సహా షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రతి గురువారం కొత్తపల్లి పీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో అఘోరీ శ్రీనివాస్...

మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌

మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌ బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పందించారు. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని చెప్పారు. దీనిపై ఆర్‌బీఐ నియంత్రణ ఏదీ ఉండదని పేర్కొన్నారు....

Translate »