Author: shrikanth nallolla
దళిత–బహుజన యువనేత మంద యాకమల్లు కు జన్మదిన శుభాకాంక్షలు మహబూబాబాద్, జ్ఞానతెలంగాణ:MRPS మహబూబాబాద్ జిల్లా నాయకుడు, జ్ఞానతెలంగాణ తూర్పు ప్రతినిధి, ప్రజా సమస్యలపై నేరుగా మాట్లాడే దమ్మున్న రిపోర్టర్ మంద యాకమల్లు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దళిత–బహుజన హక్కుల కోసం నిరంతరం...
శంకర్పల్లి, నవంబర్ 23: మండలంలోని 24 గ్రామాలకు సంబంధించిన పంచాయతీల రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన పంచాయతీలుగా మోకిలా తండా (ఎస్టీ మహిళ), కొండకల్ (ఎస్టీ జనరల్) నిర్ణయించగా, ఎస్సీ రిజర్వేషన్ల కింద సంకేపల్లి (ఎస్సీ జనరల్), రావులపల్లి కలాన్ (ఎస్సీ మహిళ),...
కొత్తూరు పట్టణంలోని వినాయక స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తున్న రమేష్ పాండే(41) అనే ఫిట్టర్ శనివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతనికి గురై మృతి చెందాడు.రాత్రి 12:30 గంటల సమయంలో ఫర్నేస్ ఆగిపోవడం తో దానిని శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్...
జ్ఞాన తెలంగాణ, వనపర్తి, నవంబర్ 23:వనపర్తి జిల్లాలోనీ మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చెప్పట్టిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమైక్య మహిళాలకు వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం.దేవన్న యాదవ్ చీరల...
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నవాబ్పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలను పంపిణీ...
మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇటీవల మంజూరైన పంచాయతీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పర్యవేక్షణ చేపట్టి రోడ్డు పనులపై సమగ్రంగా పరిశీలించారు. గ్రామాభివృద్ధి పట్ల భీమ్ భరత్ చూపిస్తున్న...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త అందింది. రాబోయే జనవరిలో విద్యా సంస్థలకు దాదాపు ఆరు రోజులపాటు సెలవులు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం పెండింగ్లో ఉన్న అకడమిక్ షెడ్యూల్ను పరిశీలించిన అధికారులు జనవరి 10 నుండి జనవరి 15,...
జ్ఞానతెలంగాణ,ఆదిలాబాద్ ,నవంబర్ 22: అదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల పంట కొనుగోలు విధానాలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. కపాస్, సోయా కొనుగోళ్లలో అమలు చేస్తున్న నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ధ్వనించారు. జాతీయ రహదారిపై బైఠాయించిన...
ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా? జ్ఞానతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను ముందుంచుకుని ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త వివాదానికి దారితీసింది. బీసీలకు 2024 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన కమిషన్, అదే సమయంలో ఎస్సీలకు మాత్రం...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 22: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఐదేళ్ల పిల్లలకు పాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల పోషకాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదట ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. పాల సరఫరా...