Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించబడుతున్న ఒక భేటీ ఢిల్లీలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూంకుంట జగ్గారెడ్డి నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ముఖ్యంగా త్వరలో...
రాష్ట్ర ఉపసర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ దుస్స కుమార్ను ఉపసర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైడ్రా అధికారుల చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్–మల్లాపూర్ పరిధిలోని భాభానగర్ సొసైటీలో ఉన్న రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడం వివాదానికి దారితీసింది. సంబంధిత...
నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని సంప్రదించారు. పరిస్థితిని సానుభూతితో పరిశీలించిన భీమ్ భరత్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) గురువారం ఉమ్మడి ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, ప్రభుత్వ వైఖరిపై...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే తొలి యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆధునిక నాలుగు లేన్ల రహదారి...
జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ టీ ప్రతినిధి (అయిల్లా మల్లేష్): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రం లోని చింతకుంట -హీరాపూర్ రహదారి సమీపంలో దారుణమైన పరిస్థితి నెలకొంది, తాత్కాలిక మరమ్మతులు కూడా విఫలమై స్థానిక ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. రోడ్డు ప్రమాదాలు వేగంగా...
జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ,జనగామ టౌన్ ప్రతినిధి(నరేష్):జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. డైరీలోని ఓవెన్ చాంబర్ పూర్తిగా చల్లారకముందే తెరవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు...
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం ద్వారా వివిధ...
జ్ఞానతెలంగాణ,నాగర్కర్నూల్ ప్రతినిధి : నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...