Daily Archive: December 10, 2023
లోక్ అదాలత్ లో దేశం మొత్తం మీద 1.17 కోట్ల కేసులు పరిష్కారం దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిన్న నిర్వహించిన 4వ జాతీయ లోక్ అదాలత్ కోట్ల కేసులు పరిష్కారం అయినట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ వెల్లడించింది. వీటిలో...
దశాబ్ద కాలంగా ప్రజల సంపదను దోచుకున్న బిఆర్ఎస్ తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే! తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.పార్లమెంట్ ఎన్నికలు, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు...
నా చావుకు సీఎం జగనే కారణం. నా చావుకు సీఎం జగనే కారణం.. లేఖ రాసి ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంఅనంతపురం: సీపీఎస్ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది. ఉరవకొండ మండలం చిన్న ముస్తూరుకు చెందిన ఉపాధ్యాయుడు...
Corona Cases: దేశంలో కరోనా కలకలం.. ఒకే ఒక్క రోజులో ఎన్ని కేసులంటే..ప్రపంచాన్నే వణికించిన కరోనా పేరు చెబితే చాలు అంతా భయంతో వణికిపోయేవారు. అయితే రాను రాను దాని ప్రభావం తగ్గిపోవడంతో ప్రస్తుతం చర్చించుకోవడమే మానేశారు..అయితే ప్రస్తుతం చలికాలం ప్రారంభమవడంతో కారోనా పాజిటివ్ కేసులు మళ్లీ...
ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్గా మారనున్నట్లు సమాచారం..!! ఎంసీఆర్హెచ్ఆర్డీకి సీఎం రేవంత్రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు.సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రజా భవన్గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి...
I.N.D.I.A: డిసెంబర్ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం? దిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA opposition alliance) సమావేశం తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ఆయా పార్టీల నేతలు దేశ రాజధాని దిల్లీలో భేటీ కానున్నట్లు సమాచారం..లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకమే ప్రధాన ఎజెండాగా...
సెక్రటేరియట్లో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు. హైదరాబాద్ డిసెంబర్ 10:తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ఛాంబర్లు కేటాయించింది.డిప్యూటీ సీఎం భట్టితో పాటు 11 మంది మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి నిలిపి వేత బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి నిలిపి వేత బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీభవన్లో మీడియా సమావేశం తరువాత మంత్రి...
తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు హైదరాబాద్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.. డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం...