ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా?

ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా? జ్ఞానతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను ముందుంచుకుని ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త వివాదానికి దారితీసింది. బీసీలకు 2024 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన కమిషన్, అదే సమయంలో ఎస్సీలకు మాత్రం...

అంగన్‌వాడీ పిల్లలకు పాలు — ప్రభుత్వ కొత్త పథకం ప్రారంభం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 22: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఐదేళ్ల పిల్లలకు పాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల పోషకాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదట ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. పాల సరఫరా...

యువతి ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి నవంబర్ 21 : ఆరోగ్య సమస్యలు మరియు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంటి నిరోషా తండ్రి వెంకటయ్య...

రాష్ట్రంలో 32 ఐపీఎస్ బదిలీలు

సీఐడీ–టాస్క్ ఫోర్స్‌లో కీలక మార్పులు హైదరాబాద్–రాచకొండకు కొత్త డీసీపీలు జిల్లాల వ్యాప్తంగా కొత్త ఎస్పీలు బాధ్యతలు నార్కోటిక్స్ విభాగంలో తాజా నియామకాలు శాంతి భద్రత బలోపేతం దిశగా భారీ పునర్వ్యవస్థీకరణ జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగడంతో పోలీసు వ్యవస్థలో...

శంకర్ పల్లి శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ – వినియోగదారుల కోసం ప్రత్యేక ధరలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి ప్రాంతంలో కుటుంబాల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ వినియోగదారులకు అత్యంత చౌక ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే సంగారెడ్డి రోడ్‌లో ఉన్న ఈ సూపర్ మార్కెట్‌ ప్రతి ఉత్పత్తిని మార్కెట్...

మొయినాబాద్‌లో గ్రామ పాలన కార్యాలయం ప్రారంభం

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘గ్రామ పాలన కార్యాలయం’ (GPO) ను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు...

భీమ్ భరత్ నేతృత్వంలో మల్లిఖార్జున రెడ్డికి ఘన నివాళులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గుంతల మల్లిఖార్జున రెడ్డి శబరిమలలో దేవదర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా అకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తతో చేవెళ్ల నియోజకవర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సజీవంగా, చురుకుగా పనిచేసే యువనేత...

మోయినాబాద్–బీజాపూర్ రోడ్డుపై మళ్లీ ఘోర ప్రమాదం…

మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...

సరూర్నగర్ స్టేడియంలో 24న కబడ్డీ ట్రయల్స్ – మీ స్కిల్‌కు వేదిక సిద్ధం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24-11-2025 సోమవారం సాయంత్రం 3 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో మహిళలు, పురుషుల జిల్లా జట్ల ఎంపికకు సెలెక్షన్స్ జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం. రవి కుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్...

షేక్ హసీనా కు ఉరిశిక్ష -భారత్ పై ఒత్తిడి.

షేక్ హసీనా కు ఉరిశిక్ష -భారత్ పై ఒత్తిడి. ————–మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించిన తీర్పు తరువాత, ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వం ముందు ఉన్న సంక్లిష్టమైన రాజకీయ-నైతిక ఒత్తిడి ఒక సందిగ్ధ సమస్యగా...

Translate »