ప్రతి పౌరుడికి అవసరమైన టోల్‌ఫ్రీ సేవా నంబర్లు – అవగాహన అత్యవసరం

ప్రస్తుత కాలంలో అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎక్కడ ఎదురవుతాయో చెప్పలేం. అలాంటి వేళల్లో సరైన సేవను వెంటనే పొందాలంటే ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్లపై ప్రతి వ్యక్తికి స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ నంబర్లు మన ప్రాణాలను, ఆస్తిని, హక్కులను రక్షించే కీలక ఆయుధాలుగా చెప్పుకోవచ్చు....

ఏల్వర్తి గేట్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి వేల లీటర్ల తాగునీరు వృథా

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి వేల లీటర్ల స్వచ్ఛమైన నీరు నిర్దాక్షిణ్యంగా వృథా అవుతోంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపు నుంచి...

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫైనల్ ఫోటో ఓటర్ జాబితా విడుదల

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 1362/TSEC-ULBS/2026, తేదీ 07-01-2026 ప్రకారం శంకర్పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 15 వార్డుల వారిగా ఫైనల్ ఫోటో ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి 12-01-2026...

రేపు శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (13 జనవరి 2026) గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో...

శంకర్పల్లి పట్టణంలో రూ.285 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

➤ నగరాభివృద్ధి నిధులతో పలు కీలక పనులకు శ్రీకారం➤ ముఖ్య అతిథులుగా మంత్రి, ఎమ్మెల్యేలు➤ ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం➤ ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా హాజరు➤ పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :పురపాలక సంఘం శంకర్పల్లి పరిధిలో పట్టణాభివృద్ధికి...

వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కళాశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఏఎస్‌ఎస్ డిమాండ్

వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యార్థిని మృతి ఘటనపై బాధ్యులైన లెక్చరర్లపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ (టి.ఏ.ఎస్.ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల...

అంతప్ప గూడలో ఘనంగా మైసమ్మ బోనాల ఉత్సవాలు

శంకర్పల్లి మండలం అంతప్ప గూడ గ్రామంలో ఊరడమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు. అంతప్ప గూడ సర్పంచ్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. గ్రామ దేవత అయిన ఊరడమ్మ మైసమ్మకు ప్రత్యేక...

హైదరాబాద్‌లో చలి తీవ్రత

కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీలకు పడిపోయిన నగరం హైదరాబాద్‌లో శీతాకాల ప్రభావం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)...

వడోదరాలో భారత్ ఘన విజయం

న్యూజీలాండ్‌పై తొలి వన్డేలో 1–0 ఆధిక్యం న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరాలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి, సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది....

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

Translate »