23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ
యూఏపీఏ కింద నోటిఫికేషన్ జారీ న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పుగా మారిన 23 మందిని కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటించిన వారిలో 17 మంది పాకిస్తాన్ జాతీయులు, ఆరుగురు...
