ఆదిలాబాద్లో అభివృద్ధి శంఖారావం
ఆదిలాబాద్లో అభివృద్ధి శంఖారావం జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్, ఏప్రిల్ 6:‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అభివృద్ధి శంఖారావం మోగించారు. బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప...
