Tagged: Narendra Modi

పీఎం నరేంద్ర మోదీ కులం ఏంటీ?

పీఎం నరేంద్ర మోదీ కులం ఏంటీ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత..? తెలుసుకుందాం…!ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుల ప్రస్తావన మరోసారి వచ్చింది. అయితే ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీఎం కుల ప్రస్తావనను తెరపైకి తీసుకొచ్చారు. ఇంతకీ పీఎం మోదీ కులమేంటీ?ఎప్పుడు...

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలికచెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద...

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా.

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా. న్యూఢిల్లీ మార్చి 01:సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో...

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు జ్ఞాన తెలంగాణ ,హైదరాబాద్ ,డిసెంబర్ 8: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి...

బిజెపి నాలుగో జాబితా విడుదల.

బిజెపి నాలుగో జాబితా విడుదల హైదరాబాద్ నవంబర్ 07:తెలంగాణలో బిజెపి పార్టీ జోష్ తో ఎన్నికలకు సిద్ధమవుతుంది, ఈ నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు రెండో జాబితాలో ఒక్కరు ఒకటో...

రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై

` రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది. 2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు...

వాడి వేడి గా బీజేపీ పదాధికారుల సమావేశం కిషన్‌ రెడ్డి పై నేతల ఫైర్.

బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది ఈ సమావేశం హాట్‌ హాట్‌గా జరిగినట్టు సమాచారం పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు. పార్టీ ఏం చేస్తుందో ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం...

అక్టోబర్ 4 న అలంపూర్ నుండి మంద కృష్ణ మాదిగ గారి పాదయాత్ర ప్రారంభం.

అక్టోబర్ 6 నుండి నియోజకవర్గ స్ధాయిలో పాదయాత్రలు ప్రారంభం చేయబోతున్నామని .MSF ఆధ్వర్యంలో పాదయాత్రలకు సంఘీబావంగా జిల్లా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు – ప్రదర్శనలు చేయాలనీ పాదయాత్రల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల మాదిగ కుటుంబాలను ప్రత్యక్షంగా కలవబోతున్నామని, వారందరిని...

వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు.

చేవెళ్ల కేంద్రంలోని శాంతినగర్ బిజెపి కార్యాలయంలోని వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు. నిమర్జనం అనంతరం బిజెపి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని వారు మాట్లాడుతూ కర్ణాటకలో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ...

సూరంగల్ గ్రామంలో సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేత

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో మండల కార్యదర్శి గుమ్మళ్ళ సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ శ్రీ...

Translate »