విఫలం అయిన “మేకిన్-ఇండియా స్కీమ్” : ఒక విశ్లేషణ.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ భారతదేశం యొక్క ఆర్థిక భవిష్యత్తును మార్చివేయాలనే ఆశతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన ‘మేక్ ఇండియా’ ప్రచారం, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, తన స్వంత గుర్తింపును కూడా కోల్పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ‘భారతం తయారీ శక్తిగా మారాలి’ అనే...