ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ
ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ బోధీ పెవిలియన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న...
