హైదరాబాద్‌లో వ్యాపారి దారుణ హత్య…

పాత కక్షల కోణంలో దర్యాప్తు హైదరాబాద్ నగరంలో ఓ యువ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. స్థానికులు గమనించి పోలీసులకు...

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పర్యటన శాంతిభద్రతలకు...

ఒమన్ లో ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ఒమన్ లో ఫూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఒమాన్‌లోని ఫూలే, అంబేడ్కర్ ఆర్గనైజేషన్–ఓమాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న“ఫూలే, అంబేడ్కర్ మహానీయుల జయంతి ఉత్సవాలు–2026” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేశారు. ఈ జయంతి ఉత్సవాలు 2026 ఏప్రిల్ 24వ తేదీ, శుక్రవారం నిర్వహించబడనున్నాయి.ఈ సందర్భంగా...

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల...

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేక కీలక మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని శాఖలను ఒకేసారి తన వద్దే...

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్)–2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్య...

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రెండేళ్ల బీఈడ్ (ఉపాధ్యాయ విద్య) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని సెట్ కన్వీనర్ ఆచార్య వెంకట్రాంరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా...

సాత ప్రవీణ్ కుమార్ విజయానంతరం మొక్కు తీర్చుకున్న 15వ వార్డు నాయకులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డులో పోటీ చేసిన సాత ప్రవీణ్ కుమార్ విజయం సాధించాలని కోరుతూ వార్డు నాయకులు ఎన్నికల ముందు పలు ప్రముఖ దేవస్థానాలను దర్శించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రం కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమురవెల్లి...

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై...

Translate »