తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు పలు కారణాలతో అధికారులు ఈ నిర్ణయం...

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు జ్ఞాన తెలంగాణ ,హైదరాబాద్ ,డిసెంబర్ 8: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి...

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ.

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ. జ్ఞాన తెలంగాణ,హైద‌రాబాద్ డిసెంబర్ 08:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం భేటీ అయ్యారు.రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించేందుకు సజ్జనార్‌...

ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు.

Image Source| The Economic Times ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు...

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి,సుబ్బలక్ష్మి కన్నుమూత

హైదరాబాద్: డిసెంబర్01సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవ త్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుబ్బలక్ష్మి.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు....

రేపటితో ప్రచారం బంద్‌

రేపటితో ప్రచారం బంద్‌

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.

గురు నానక్ జయంతి

మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి....

వైఎస్‌ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం.

వైఎస్‌ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం జ్ఞాన తెలంగాణ: హైదరాబాద్ నవంబర్ 08:తెలంగాణ ప్రజలను మోసం చేసిన వైఎస్ఆర్‌ టీపీని వైఎస్‌ షర్మిల ను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం ఆమె ఇక్కడ అవసరం లేదు రాజకీయ ద్రోహి మమ్మల్ని నట్టేట ముంచింది అని ఆ పార్టీ నాయకులు...

కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న.

కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న. హైదరాబాద్ నవంబర్ 08:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ చేస్తున్నారు.తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన...

నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు.

నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు. హైదరాబాద్‌ నవంబర్‌ 08:బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు.గత ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ...