సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్.
సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్. హైదరాబాద్ డిసెంబర్ 14:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం అసెంబ్లీలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు.స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు...
