పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ, ఆయన మరణించినా…, మాలో జీవించే…, ఉంటాడు. భావోద్వేగానికి లోనైన, ఎం వి ఎఫ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు. జ్ఞాన తెలంగాణ ( శంకర్ పల్లి ) ఫిబ్రవరి ఐదున , అనారోగ్యంతో మృతిచెందిన,పొద్దుటూరు గ్రామానికి చెందిన, సామాజిక...

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం పోలీసుల పహారాలో గ్రామ ప్రజలు.శంకర్‌పల్లి: (జ్ఞాన తెలంగాణ) మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజుల క్రితం మెథడిస్ట్ చర్చిపై దాడి జరిగి,పలువురికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని గాంధీ హాస్పిటల్ కు తరలించిన సంఘటన తెలిసిందే. గురువారం...

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ: మొయినాబాద్ మండలంలో నివాసముంటున్న కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, మండలం ముందొల్, గోపన్ పల్లి గ్రామానికి చెందిన బాయికాడి భగవత్ గత కొన్ని సంవత్సరాల నుంచి మొయినాబాద్ లో నివాసమంటూ రోజువారి కూలీగా...

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ అని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి సమాజాభివృద్ధికీ కృషి చేయాలని లక్ష్మి శ్రీనివాస్ టీఎస్ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీ ఎస్ ఎస్ ఓ...

మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీతో కలిసి సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి...

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు 9నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ మందు వేయించాలి -చేవెళ్ల ఆర్డీవో సాయిరాం ఈనెల 13 నుంచి 18 వరకు మిటమిన్ ఏ చక్కల మందు పంపిణీ – జిల్లా ఉపవైద్యాధికారి దామోదర్ చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ:...

పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటం

పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటం 250 మంది హాస్టల్ విద్యార్థినులకు జ్వరాలు జాండీస్ వికారాబాద్ లోని కొత్త గడి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ లో 100 మందికి విద్యార్థినులకు టైఫాయిడ్ జ్వరాలు మరియు జాయిండీస్ హాస్టల్ లోని 250 మంది విద్యార్థినులకు వాళ్ల...

చేవెళ్ల కాంగ్రెస్ లోకి భారీ వలసలు..

చేవెళ్ల కాంగ్రెస్ లోకి భారీ వలసలు.. భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్! రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల నియోజక వర్గం లో భారీ మెజారిటీ సాధించే దిశగా చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్...

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం… తెలంగాణ‌లో ఈ నెల 15న సెల‌వును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న ఐచ్ఛిక సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్...