రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక...

బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు లోకసభ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ,కేసీఆర్జ‌ త్వరలో ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ -బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,...

సొంతగూటికి కాలే యాదయ్య?

కాంగ్రెస్ పార్టీ లోకి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య? జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు చేవెళ్ల శాసనసభ ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వక భేటీ అని, చెబుతున్నప్పటికీ మరో...

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే  యాదయ్య.?

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య.?

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య..? కాంగ్రెస్ పార్టీ లోకి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య? ఇప్పటికే చేవెళ్లలో ని, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇప్పుడు ఏకంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ను టార్గెట్ చేసిన...

మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ యంపి అభ్యర్థి మాలోత్ కవిత.

మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ యంపి అభ్యర్థి మాలోత్ కవిత. తెలంగాణభవన్ లో ప్రకటించిన భారాస అధినేత కేసీఆర్.. ఖమ్మం పార్లమెంట్ నుండి మరోసారి భారాస అభ్యర్థిగా బరిలో నామా నాగేశ్వరరావు సిట్టింగ్ లకే మరోసారి చాన్స్ ఇచ్చిన మాజీముఖ్యమంత్రి కేసీఆర్

శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో విషాదం

శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో విషాదం జ్ఞాన తెలంగాణ చేవెళ్ల /శంకర్ పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో నిరటి రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిథి మార్చి 03. సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామంలో 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 20వ వసంతోత్సవం సందర్భంగా వారు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి...

కేటీఆర్ కు జీవన్ రెడ్డి సవాల్

దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలి:ఎమ్మెల్సీజీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మార్చి 02: దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఇవాళ ఆయ‌న...

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...