మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త

మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెర్ హర్డ్ డొమాక్ గారి సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఏప్రిల్ 24 న మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ గారి వర్థంతి సందర్భంగా డోన్...

20 రూపాయల కే భోజనం..

20 రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీ జనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులు వేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడి వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు...

రేపే JEE తుది ఫలితాలు విడుదల

రేపే JEE తుది ఫలితాలు విడుదల JEE మెయిన్-2 ఫలితాలు రేపు 25న విడుదల చేయ నున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటికే జేఈఈ మెయి న్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యా...

సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు మడికొండలో జరగనున్న సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య కు మద్దతుగా మడికొండలో నిర్వహిస్తున్న ప్రజా గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం...

సీటు కోసం ఆర్టీసీ బస్సులో ఘోరంగా చెప్పులతో కొట్టుకున్నారు..!

సీటు కోసం ఆర్టీసీ బస్సులో ఘోరంగా చెప్పులతో కొట్టుకున్నారు..! మహబూబాబాద్.తొర్రూరు నుంచి ఉప్పల్ కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరి కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో.. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ అది కాస్త వారి భర్తలకు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది..!

ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం

ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో మంటలు అంటుకొని ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధఓ పొగ తో కప్పబడిన కొత్తగూడ మండల కేంద్రం భయంతో ప్రజలు గతం 40 సంవత్సరాల క్రితం కూడా ఇలానే...

మాయ మాటలతో మోసపోతే గోసపడతాం

మాయ మాటలతో మోసపోతే గోసపడతాం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలు ఆలోచించి ఓటు వేయాలనితెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం 75...

మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ భూపాలపల్లి జిల్లా:ఏప్రిల్ 24 చత్తీస్ ఘడ్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు శంకర్ దంప తుల కుటుంబాన్ని మంత్రి సీత‌క్క ఈరోజు ప‌రామ‌ర్శిం చారు. జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం లోని...

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య నిర్మిస్తున్న వంతెన ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా గిర్డర్లు కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో జరగటం వల్ల జనసంచారం లేకపోవటంతో...

వాట్సాప్ లో కొత్త ఫీచర్..

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు ! ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది....