కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం

కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రత్యేక చొరవతో కాలనీ త్రాగునీటి సమస్య తీరింది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సాయి గణేష్ నగర్ లో త్రాగునీటి...

తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం

తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఖమ్మం- నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపును కేసీఆర్ ముక్కు నెలకు రాసినా ఆపలేరని, లక్షా పాతికవేల మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర రెవెన్యూ,...

అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది.

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి...

చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు

హైదరాబాద్‌: చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం...

కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు

హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టుల్లో నిజం లేదని...

దుమ్ముగూడెం మండలం కొమరం భీమ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

దుమ్ముగూడెం మండలం కొమరం భీమ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వెంకట్రావు జ్ఞాన తెలంగాణ/ దుమ్ముగూడెం న్యూస్. మే 20:కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చిన్న బండి రేవు మరియు డీ కొత్తూరు తలపడగా చిన్న బండి రేవు...

నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం

నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం కర్నాటి వెంకటేశం 57వ జయంతి వేడుకలు ఉత్తమ విద్యార్థులను సన్మానించి నగదు బహుమతి పేదవారికి బియ్యం పంపిణీ చేసిన కెవిటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) నిరంతరం సేవా కార్యక్రమాలు...

నేడు పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం

నేడు పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జ్ఞాన తెలంగాణ మే 20, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: నేడు పాలేరు నియోజక వర్గ సన్నాహక సమావేశం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల...

రామోజు రాజేశ్వర చారిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి

రామోజు రాజేశ్వర చారిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గ్రామ వాసి రామోజు రాజేశ్వర చారి బంగారు పతకం సాధించిన సందర్భంగా మహేశ్వర...

కాగజ్ నగర్ లో జర్నలిస్ట్ పై దాడి.

కాగజ్ నగర్ లో జర్నలిస్ట్ పై దాడి. విచక్షణారహితంగా కొట్టిన అక్రమ మైనింగ్ నిర్వాహకులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు కాగజ్ నగర్ కు చెందిన ఆదాబ్ హైదరాబాద్ విలేఖరి అంగల తిరుపతి పై సోమవారం అక్రమ మైనింగ్ నిర్వాహకులు దాడి చేశారు. కాగజ్...

Translate »