నేడు ఖమ్మం–సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) గురువారం ఉమ్మడి ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, ప్రభుత్వ వైఖరిపై...

హైదరాబాద్–విశాఖ ప్రయాణానికి కొత్త వేగం- గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే తొలి యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆధునిక నాలుగు లేన్ల రహదారి...

రోడ్లు సరిగ్గా లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు

జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ టీ ప్రతినిధి (అయిల్లా మల్లేష్): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రం లోని చింతకుంట -హీరాపూర్ రహదారి సమీపంలో దారుణమైన పరిస్థితి నెలకొంది, తాత్కాలిక మరమ్మతులు కూడా విఫలమై స్థానిక ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. రోడ్డు ప్రమాదాలు వేగంగా...

జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు

జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ,జనగామ టౌన్ ప్రతినిధి(నరేష్):జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. డైరీలోని ఓవెన్ చాంబర్ పూర్తిగా చల్లారకముందే తెరవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు...

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం ద్వారా వివిధ...

బాధితులపైనే కేసులా?

జ్ఞానతెలంగాణ,నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి : నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...

మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ ఇబ్రహీం నియామకం

జ్ఞానతెలంగాణ, సిద్దిపేట్:నారాయణరావుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా జక్కాపూర్ గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీంను నియమించినట్లు డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజార్ మాలిక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్...

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యదర్శి, చేవెళ్ల ఇన్‌చార్జ్ బ్యాతల శివ శంకర్ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర...

నేనూ కులవివక్ష ఎదుర్కొన్నా: భట్టి విక్రమార్క స్పష్టం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో కొనసాగుతున్న కులవ్యవస్థ, కులవివక్షపై గంభీరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సమాజానికి ఆత్మపరిశీలన అవసరమని పిలుపునిచ్చారు. భారతదేశంలో కులం ఒక సామాజిక వాస్తవమని స్పష్టంగా పేర్కొన్న ఆయన, రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినప్పటికీ కులవివక్ష పూర్తిగా నిర్మూలన కాలేదని ఆవేదన...

దేవుని భూమి కబ్జా చేసిన మాజీ ఎంపీటీసీ?

జ్ఞానతెలంగాణ,యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన ఎండోమెంట్ భూములు అక్రమంగా పట్టా చేసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 98/2లో ఉన్న మూడు ఎకరాల భూమిని భారతీయ జనతా...

Translate »