యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో అడ్మిషన్స్

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేడ్‌ 1-6 వరకు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం yipschool.in వెబ్‌సైట్‌ లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 50శాతం సీట్లను పోలీసు కుటుంబాల్లోని పిల్లల కోసం, మిగిలిన...

గాంధీ – ప్రజా మార్గమా? లేక వర్గ ప్రయోజనమా?

అరియ నాగసేన బోధి గాంధీపై వాదన – ప్రజా మార్గం గాంధీని అనేకమంది నాయకులు, చరిత్రకారులు “ప్రజలతో మమేకమైన తొలి జాతీయ నాయకుడు”గా కీర్తిస్తారు. చంపారన్ రైతాంగ ఉద్యమం, ఖేడా సత్యాగ్రహం, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం వంటి సందర్భాలను ఆయన ప్రజా మార్గానికి ఉదాహరణలుగా...

బౌద్ధ ధర్మంలో పాపం – పుణ్యం పై సమగ్ర వివరణ.

అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B బౌద్ధ ధర్మంలో “పాపం” అంటే ఏమిటి? బౌద్ధ ధర్మం ప్రకారం పాపం అనేది కేవలం ఆచారం లేదా కర్మకాండల ద్వారా ఏర్పడేది కాదు. మనిషి మనస్సులోని చెడు వాంఛలు, ద్వేషం, అవిద్యలతో కలసి ఉద్భవించే దుష్కార్యాలే పాపానికి మూలం....

ధర్మవాదులు – అధర్మవాదుల పట్ల ఎలా ప్రవర్తించాలి?

అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B కోశాంబీ నగరంలో భిక్షువుల మధ్య గొడవలు, వాదనలు జరిగాయి. ఆ గొడవలు ఆగకపోవడంతో, భగవాన్ బుద్ధుడు వారిని విడిచిపెట్టి పారిలేయ అరణ్యంలోకి వెళ్లి, అక్కడ ఏకాంతంగా వర్షాకాల వాసం గడిపారు. ఆ కాలంలో ఏనుగు రాజు, కోతి రాజు ఆయనకు సేవలు చేశారు....

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్న రేవంత్ సర్కార్

Image Source :Samayam Telugu డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే రూ. 2.43 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. డిసెంబర్ 2023లో అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ‘స్వప్నాలు నెరవేర్చుతాం’...

యువత రాజకీయాల్లోకి రావాలి!

జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు....

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

జ్ఞాన తెలంగాణ – బోధన్ :దేవీ శరన్నవరాత్రుల సంధర్బంగ 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాతను శుక్రవారం భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.బోధన్, సాలూర మండలాల్లో పలు గ్రామాలలో భక్తులు దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.సాలూర మండలంలో అలంకరించిన ప్రత్యేక...

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :వ్యక్తి నిర్మాణం ద్వారనే దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ కార్యకర్త నేరోల్ల సాయిరాం అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ సాలూర శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం...

ఆకట్టుకున్న కోలాటం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :దుర్గామాత శోభాయాత్ర సంధర్బంగ సాలూర మండల కేంద్రంలో శుక్రవారం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలంతా కదం కదం కలుపుతూ ఒకేతీరుగా కోలాటం ఆడీ ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో శోభాయాత్ర కొత్త కళను సంతరించుకుంద

యువత రాజకీయాల్లోకి రావాలి!

మార్రిగూడ జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు...

Translate »