మేఘన్న అభయస్తం భరోసా మృతుడి కుటుంబానికి అర్థిక సాయం
జ్ఞాన తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి : శ్రీరాంగపురం మండల పరిధిలోని కంబాలాపురం గ్రామంలో నిన్న ఉదయం వడ్ల వెంకటయ్య అనారోగ్యంతో చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు శ్రీరంగపురం మండలాం నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారు వనపర్తి...
