మాతా సావిత్రిబాయి పూలే కి బి.యస్.పి ఘనమైన నివాళి

మాతా సావిత్రిబాయి పూలే కి బి.యస్.పి ఘనమైన నివాళి బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహాత్మా ఫూలే ప్రాంగణం దగ్గర వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర...

నందీశ్వర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ మేఘా రెడ్డి

నందీశ్వర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ మేఘా రెడ్డి వనపర్తి పట్టణ ంలో రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర ఆంధ్ర బ్యాంకు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నందీశ్వర ఉడిపి హోటల్ వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడిమేగా రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు. దినదిన...

ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య శంకర్‌పల్లి పట్టణ పరిధి అతిథి గ్రౌండ్ లో (నేడు, రేపు) శని, ఆది రోజులలో జరిగే ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఇబ్బందులు...

దాతృత్వం చాటుకున్న మద్దిగట్ల వాకింగ్ క్లబ్ సభ్యులు

క్లబ్ సభ్యుడి తల్లిగారి మృతికి ఆర్థిక సహాయం అందజేత జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,తేది :- పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామానికి చెందిన మీసాల లక్ష్మమ్మ (65) గురువారం అర్ధరాత్రి మృతి చెందడంతో ఉదయాన్నే విషయం తెలుసుకున్న వాకింగ్ క్లబ్ సభ్యులందరు బాధితుడి ఇంటికి వద్దకు...

కార్మిక కర్షక రైతు కూలీలకు అండగా ఎర్రజెండా

కార్మిక కర్షక రైతు కూలీలకు అండగా ఎర్రజెండా భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల వారోత్సవాలు జాల గూడెం గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 03: చేవెళ్ల మండలంలోని జాల గూడెం గ్రామంలో...

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం...

ఫుడ్‌ పార్సిల్‌ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్‌..!!

ఫుడ్‌ పార్సిల్‌ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్‌..!! సైబర్‌ నేరగాళ్లు (cyber scam) రోజురోజుకి పేట్రేగిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో నగదు కాజేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ రూ. కోటికి పైగా...

చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 194 వ జయంతి శుభాకాంక్షలు

చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 194 వ జయంతి శుభాకాంక్షలు మనువాద బ్రాహ్మణులు. స్త్రీలు చదువుకోరాదు.బాల్య వివాహాలు చేయడం ,వితంతువులకు వివాహాలు చేయరాదు. ఇలా ఎన్నో విధాలుగా బ్రాహ్మణ మనువాదులు వాళ్ళ ఆచారాలుగా పాటాంచారు.మొదట వాళ్ళ లో వాళ్ళు వర్ణ సంకరం జరగడానికి ఇష్టం లేక ఈ విధమైన...

మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి

మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి యత్నించిన కామాందుడు 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగింత..నిందితుడు చిలుకూరు గ్రామానికి చెందిన కైలాష్ S/o యశ్వంత్ అని తెలుస్తుంది....

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. సంఘ సేవకురాలు, భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి...

Translate »