మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాంతానికి చేరుకోగానే ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదనతో ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి...
