Category: రంగారెడ్డి

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాంతానికి చేరుకోగానే ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదనతో ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి...

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష – కంట్రోల్ రూమ్ ఏర్పాటు

– మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మానవ ప్రాణాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మరచిపోయిందని ఆయన తీవ్రంగా స్పందించారు.గతంలో ఆలూరు...

చేవెళ్లలో ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలైన ఘటనపై చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర...

చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...

చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం...

హైతాబాద్ గ్రామంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, అక్టోబర్ 29 : షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో మైక్రోసాఫ్ట్ అనుసంధానంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, యువత తమ వృత్తి అభివృద్ధికి ఉపయోగపడే పరికరాలను అందుకున్నారు. కుట్టుమిషన్లు,...

షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిల రద్దు పట్ల హర్షం

జ్ఞానతెలంగాణ,షాద్ నగర్,అక్టోబర్ 29: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల పౌల్ట్రీ రైతులకు విధించిన ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ను తీసుకురావటం పై షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి...

రావులపల్లిలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల, అక్టోబర్ 29 : చేవెళ్ల నియోజకవర్గంలోని రావులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి. ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులు...

రూ.1.41 కోట్లు విలువైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29 : చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య మరియు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కలిసి శంకర్ పల్లి, చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయాలలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శంకర్...

Translate »