Category: రంగారెడ్డి

నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నార్సింగి మున్సిపల్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన LRS క్లియరెన్స్ కోసం...

ఆత్మైస్థెర్యానికి కరాటే ముఖ్యం : చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

శంకర్ పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో (11Th స్టేట్ లెవల్) సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 ఆద్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించిన చేవెళ్ల...

జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ

ఙ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలానికి చెందిన ప్రొద్దుటూరు గ్రామంలో ఆదివారం ఉదయం విశేషమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు కురిసి గ్రామ పెద్ద చెరువు నిండిపోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గంగతెప్ప పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన...

ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికంగా జరుగుతున్నాయి. గ్రామంలోని వృద్ధులు, యువత, పిల్లలు భక్తి భావంతో గణపతిని ఆరాధిస్తూ, ఆధ్యాత్మికత, సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తున్నారు.ఈ సందర్భంగా, బీజేపీ శంకర్‌పల్లి మండల వైస్ ప్రెసిడెంట్...

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహారాజ్ పెట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్ (45) శంకరయ్య అను వ్యక్తి ఐబీఎస్ యూనివర్సిటీ ముందు గల కెఫ్3 రెస్టారెంట్లో గత రెండు సంవత్సరాలనుండి ఇక్కడ...

కాలె యాదయ్యకు ప్రొద్దుటూరు ప్రజల తుది హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో రోడ్డు సమస్య తీవ్ర స్థాయికి చేరింది. గ్రామంలోని ప్రగతి వైపు వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డు, అలాగే టంగుటూరు వైపు రోడ్డు పాడైపోయి, గుంతలతో నిండిపోయింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు,...

భక్తిశ్రద్ధలతో వినాయకుడికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించిన బూడిదల నరేందర్

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భక్తుడు బూడిదల నరేందర్, భక్తిశ్రద్ధలతో అపూర్వమైన సేవగా శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ వారికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించాడు.వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా గణపతి మహారాజుకు నైవేద్యంగా అర్పించబడిన ఈ...

రేపు శంకర్‌పల్లికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాక

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో రుద్ర వినాయక యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి నేడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్సీ, కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రానున్నారని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన...

గణపయ్యకు సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక గణేష్ పూజలు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు సాయి నగర్ కాలనీలో యువ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో గణేశుడికి సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో...

చేవెళ్ల రత్నం వినాయకుడికి ప్రత్యేక పూజ

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలం పరిధిలోని పిల్లిగుండ్ల, ప్రొద్దుటూరు గ్రామాల్లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ప్రత్యేక పూజలు చేసి, వినాయకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో సకల ఆచారాలు, మంత్రోచారణ, హోమం,...

Translate »