Category: రంగారెడ్డి

శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కాలే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శంకర్‌పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే...

శంకర్‌పల్లి పట్టణ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ,ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపనలు

జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి : శంకర్‌పల్లి పట్టణాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విస్తృత స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు. చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకర్‌పల్లి పట్టణంలో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అధికారికంగా ప్రారంభించారు. పట్టణ ప్రజల...

సింగపూర్‌లో కాంగ్రెస్ జెండా కార్యక్రమంపార్టీ కార్యాలయం ఘన ప్రారంభం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :సింగపూర్ పట్టణంలోని 1, 9, 10 మున్సిపల్ వార్డుల పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్...

ఏల్వర్తి గేట్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి వేల లీటర్ల తాగునీరు వృథా

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి వేల లీటర్ల స్వచ్ఛమైన నీరు నిర్దాక్షిణ్యంగా వృథా అవుతోంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపు నుంచి...

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫైనల్ ఫోటో ఓటర్ జాబితా విడుదల

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 1362/TSEC-ULBS/2026, తేదీ 07-01-2026 ప్రకారం శంకర్పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 15 వార్డుల వారిగా ఫైనల్ ఫోటో ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి 12-01-2026...

రేపు శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (13 జనవరి 2026) గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో...

శంకర్పల్లి పట్టణంలో రూ.285 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

➤ నగరాభివృద్ధి నిధులతో పలు కీలక పనులకు శ్రీకారం➤ ముఖ్య అతిథులుగా మంత్రి, ఎమ్మెల్యేలు➤ ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం➤ ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా హాజరు➤ పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :పురపాలక సంఘం శంకర్పల్లి పరిధిలో పట్టణాభివృద్ధికి...

వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కళాశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఏఎస్‌ఎస్ డిమాండ్

వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యార్థిని మృతి ఘటనపై బాధ్యులైన లెక్చరర్లపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ (టి.ఏ.ఎస్.ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల...

అంతప్ప గూడలో ఘనంగా మైసమ్మ బోనాల ఉత్సవాలు

శంకర్పల్లి మండలం అంతప్ప గూడ గ్రామంలో ఊరడమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు. అంతప్ప గూడ సర్పంచ్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. గ్రామ దేవత అయిన ఊరడమ్మ మైసమ్మకు ప్రత్యేక...

శంకర్ పల్లి లో మిషన్ భగీరథ నీరు వృధా… మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

శంకర్పల్లి ప్రజల ఆగ్రహం జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి రోడ్డుపై, రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ఎదుట మిషన్ భగీరథ పైపు పగిలి నెలల తరబడి నీరు వృథాగా పారుతున్నా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల తాగునీటి అవసరాల కోసం...

Translate »