రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది.
రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది. జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన పద్మజ అనే మహిళను కమ్మెట విజయ్ గౌడ్ కిడ్నాప్ చేశాడు.విజయ్ గౌడ్ పద్మజపై పగ పెంచుకున్నాడు, ఎందుకంటే పద్మజ, ఆమె భర్త బుచ్చయ్య విజయ్ గౌడ్ కు...
