శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం : లక్ష్మీ సాహితి, ఉపేందర్
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి,సెప్టెంబర్ 30: ఖమ్మం జిల్లా శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కుమారి సంగెపు లక్ష్మీసాహితి మరియు శ్రీ పోనుగోటి ఉపేందర్ గారికి సత్కారం, నిర్వహించారు,ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన గ్రూపు 1,2 పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రూపు వన్...
