Category: తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో సంపులో పడి బాలుడి మృతి

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ యొక్క 4 ఏళ్ల కుమారుడు నిఖిల్ తేజ్, అంగన్వాడీ కేంద్రంలో ఆటలో పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయి, అప్పటికే ఊపిరాడక మృతి...

బీసీ బంద్‌లో కవిత కొడుకు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వారసత్వ రాజకీయాల చర్చ మొదలైంది. కవిత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా బీసీ బంద్ సందర్భంగా కవిత కొడుకు ఆదిత్య పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంటూ...

బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా : బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ బస్ భవన్‌కు బయలుదేరే ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని మండిపడ్డారు....

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ జిల్లా: సిర్పూర్ టీ మండలంలోని పారిగాం గ్రామాంలోని బిఆర్ఎస్, పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి నానాజీ, రేషన్ డీలర్ చౌదరి కుషాబ్ రావ్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొండగుర్లే కొండయ్య, ఆధ్వర్యం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

రాజ్యాంగం పవిత్ర గ్రంథమెలా అవుతుంది?: మాజీ సీబీఐ చీఫ్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే, దానికి ఇప్పటివరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత...

రేపు పల్స్ పోలియో ప్రోగ్రాం కు అన్ని ఏర్పాట్లు సిద్ధం

డాక్టర్ వి విజయలక్ష్మి,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జ్ఞాన తెలంగాణ,కేశంపేట్ ప్రతినిధి 11:అక్టోబర్ 12 ఆదివారం రోజున నిర్వహించే సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ దినోత్సవం లో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమమును తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, హనుమకొండ...

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి. చింతకింది కుమారస్వామి ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గం ప్రతినిధి:11 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక...

ఉప్పరపల్లి పాఠశాలలో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం

సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాల్లో భాగంగా ఉప్పరపల్లి పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు జ్ఞానతెలంగాణ,చిన్నారావు పేట : వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సహ చట్టం వార్షికోత్సవాలను సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.సమాచార హక్కు...

Translate »