Category: వార్తలు

గణేష్ శోభయాత్రలో అపస్రుతి

ట్రాక్టర్ ను ఢీకొన్న డీసీఎం ఇద్దరి మృతి ఇద్దరు పరిస్థితి విషమం జ్ఞానతెలంగాణ పెబ్బేర్ :వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గణేష్ శోభయాత్రలో రంగాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం 01:35గంటల సమయంలో పాత గురుదత్త దాబా వద్దా ఘోర రోడ్డు...

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారిణి..

నల్లగొండ: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. వేలకు వేలు జీతాలు వస్తోన్న అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిణి చిక్కారు. పని కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం...

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య,గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ ఇవాళ మృతిసంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.....

తెలంగాణలో రేపు రేషన్ షాపుల బంద్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో రేషన్ పంపిణీపై రేపు ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రేషన్ డీలర్లు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి.ఎన్నికలకు ముందు తమకు నెలకు రూ. 5 వేల గౌరవ...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ రాచన్నను పరామర్శించిన స్పీకర్

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి :వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడా గ్రామ మాజీ సర్పంచ్ రాచన్నను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం శంకర్‌పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో పరామర్శించారు.మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన రాచన్న ప్రస్తుతం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్...

హత్నూర లో యూరియా సంచుల కోసం రైతుల ఆందోళనలు

జ్ఞాన తెలంగాణ, హత్నూర ప్రతినిధి :హత్నూర లోని కొన్యాల, పన్యాల గేట్ దగ్గర గల కూపరేటివ్ సోసైటీ వద్ద రైతులు యూరియా బస్థల కోసం ఆందోళనలు చేశారు ఉదయం నుంచి గంటల పాటు పడిగాపులు కస్తూ ఆధార్ కార్డు తో క్యూ లో నిల్చొని ఒక్క ఆధార్...

ఎంజేపీలో అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

చేవెళ్ల,మోహినాబాద్,సెప్టెంబర్ 03 : మోహినాబాద్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 2డి యామినేషన్, 3డి మల్టీ మీడియా, విభాగాల్లో బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి...

పోలిశెట్టిపల్లిలో సీసీ రోడ్డు వేయాలి: స్వేరోస్

బల్మూరు మండలం పోలిశెట్టిపల్లిలోని MPUPS పాఠశాలకు వెళ్లే రహదారికి సిసి రోడ్డు వేయాలని స్వేరోస్ మండల అధ్యక్షుడు బాబు వస్కుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలోని సూపరిండెంట్ జగదీష్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు వెళ్లేదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు....

ప్రతి 500 పశువులకు గోశాల ఏర్పాటు

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో : ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రత్యక్షంగా 30 నుంచి 40 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరోక్షంగా మరో 75 నుంచి 100 మందికి జీవనోపాధి అవకాశాలు ఏర్పడతాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 3,92,669 మంది...

Translate »