రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు.
రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు. పెనుబల్లి, జ్ఞాన తెలంగాణ న్యూస్ : విజయదశమి సందర్భంగా ఓం శ్రీ గాయత్రీ మాత ఆశ్రమం నిర్వాహకులు రామడుగు విక్రమాచార్యులు ధర్మపత్ని విజయలక్ష్మి కొత్త లంకపల్లిలో తన ఆశ్రమం నందు పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం అనంతరం సత్య నాగ స్వచ్ఛంద సేవా...