Category: తాజా వార్తలు

రైతులకు గుడ్ న్యూస్

రైతులకు గుడ్ న్యూస్ జ్ఞానతెలంగాణ బ్యూరో: రైతులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం తీసుకొనే అవకాశం కల్పిం చింది. ఈ మేరకు కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా...

ప్రాణాలు బలితీసుకున్న శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్

ప్రాణాలు బలితీసుకున్న శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ చేవెళ్ల మండల పరిధిలోని ఎనీకేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ ఆతి వేగాం లో వచ్చి బైక్ ని డికోటింది . ఈ ఘటనలో వాహనా దారుడు...

శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి

శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు శంకర్...

అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాజ్యాధికార పోరాటం

అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాజ్యాధికార పోరాటం జ్ఞాన తెలంగాణ చేవెళ్ల రూరల్ ప్రతినిధి డిసెంబర్ 06 : ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించీనా దేవునిఎర్రవల్లి గ్రామస్తులు.డా.బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం రాయడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు...

కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ : గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనుక తన హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారని, ఆధారాలు ఉంటే విచారణ కోసం సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్...

TGPSC నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

TGPSC నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ IAS అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

GO NO 276 ఈ విద్యా సంవత్సరానికి రద్దు చేయాలి.

TRTF రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ 2024-25 సంవత్సరం పదో తరగతివిద్యార్థులకు 276 జీవో తో కొత్త పరీక్షవిధానాన్ని తీసుకురావడం జరి గింది.దానినిఅమలు పరచరాదని పాతవిధానాన్ని కొనసాగించాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు కొమ్మ లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఒక...

డీఎస్సీ-2008 అభ్యర్థులకు వారంలో కొలువులు

డీఎస్సీ-2008 అభ్యర్థులకు వారంలో కొలువులు హైదరాబాద్‌: డీఎస్సీ-2008లో నష్టపోయిన 1399 మంది అభ్యర్థులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. వారి ధ్రువపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వారంలో వారికి నియామకపత్రాలు ఇస్తామని...

టెట్‌ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం

ఈ నెల 22 వరకు గడువు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చని టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. 16వ తేదీ నాటికి...

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పజెప్పిన చిట్యాల ఎస్ఐ జి. శ్రవణ్ కుమార్

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పజెప్పిన చిట్యాల ఎస్ఐ జి. శ్రవణ్ కుమార్ జ్ఞానతెలంగాణ, చిట్యాల, నవంబర్ 11: రేగొండ మండలం రేపక గ్రామానికి చెందిన కుర్ర సతీష్ తన పని నిమిత్తం తన గ్రామం నుండి చల్లగరిగ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై 20 రోజుల క్రితం...

Translate »