Category: తాజా వార్తలు

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే బిస్కట్ అవుతారు!

నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ లింకులు పంపి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉందని ప్రజలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. Cyber Crime With New Year 2025 Wishes : హైదరాబాద్: ‘నూతన సంవత్సర శుభాకాంక్షల’ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు...

దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ

దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీమాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన.. గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్‌ సింగ్‌ చెరగని...

మన ఊళ్లో కరువు పని చ్చిందంటే.. అది మన మన్మోహనుడి చలవే..!!

1) జననం:మన్మోహన్ సింగ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్‌లోనిగాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) జన్మించారు. భారత విభజన తరువాత, తన కుటుంబంతో కలసి భారత్‌కు వలస వచ్చారు. 2) తల్లి మరణం: చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయిన సింగ్, తన అమ్మమ్మ చేతనే పెరిగారు. 3)...

అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది.. విశాఖపట్నం...

కొడిమ్యాల తెలంగాణ మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు

కొడిమ్యాల తెలంగాణ మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు జ్ఞానతెలంగాణ,కొడిమ్యాల:భారతీయ గణిత శాస్త్రవేత్త ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్ మరియు కళాశాలలో శ్రీనివాస రామానుజన్ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ బి లావణ్య అధ్యక్షతన...

5 రూపాయల నాణేల నిలిపివేసిన ఆర్ బి ఐ

5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా? జ్ఞానతెలంగాణ, డెస్క్: భారతదేశంలో దుకాణాలు, బస్సులలో రూ.10 నాణేలను కొనుగోలు చేయడం లేదని ప్రజలు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 రూపాయల నాణెం చలామణి గురించి సంచలన నిర్ణయం తీసుకుంది....

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు జ్ఞానతెలంగాణ,Dec 21.2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులున్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 500...

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకే సూర్యాస్తమయం అవుతుందా..?

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకే సూర్యాస్తమయం అవుతుందా..? యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..! మీకు శనివారం ఏమైనా పనులు ఉంటే ముందు కంప్లీట్‌ చేసుకోండి. ఇంపార్టెంట్‌ పనులను మధ్యాహ్నానికి అస్సలు వాయిదా వేయకండి. ఈ సూచన కేవలం హైదరాబాద్‌ పబ్లిక్‌కో..? తెలంగాణ వాసులకో కాదు..?మొత్తం ప్రపంచానికి శాస్త్రవేత్తలు ఇస్తున్న...

UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత

UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత జ్ఞాన తెలంగాణ,డెస్క్ : యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా...

Translate »