Category: తాజా వార్తలు

ఎమ్మార్పిఎస్ గ్రామ కమిటీ సమావేశం

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట ప్రతినిది, జనవరి 28:నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామం లో ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 07న హైదరాబాద్ లో యస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ తో...

సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదం.. అధికారులపై వేటు..

సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదం.. అధికారులపై వేటు.. జయశంకర్ భూపాలపల్లి: శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్‌ వివాదంలోమీడియా ప్రసారం చేసిన కథనాలపై తెలంగాణ దేవాదాయశాఖ స్పందించింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు పడింది. ఆలయ ఈవోను కరీంనగర్...

ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థి మృతి

– వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి – ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు తరలించగా, భరత్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు...

ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి:కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రైతు వేదిక వద్ద AEO గారు మరియు పంచాయతీ సెకరెటరీ గారు మరియు అన్ని పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని ఘనంగా వేడుకలు...

75 ఏళ్ళ గణతంత్ర రాజ్యాంగం: ఓ సమీక్ష

2025 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. భారత దేశ రిపబ్లిక్ ప్రస్తానాన్ని గుర్తు చేసుకునే “అమృతోత్సవ” సందర్భం మాత్రమే కాకుండా, రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన అశలు,ఆశయాలు,లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలతో పాటు ఈరోజున ఎదురవుతున్న సమస్యలను,భవిష్యత్ సవాళ్లను పునఃపరిశీలించాల్సిన సమయం...

రైతు భరోసా పథకం దరఖాస్తులు

రైతు భరోసా పథకం దరఖాస్తులు జ్ఞానతెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి :వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం యాసంగి (2024-25) 01.01.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులు.జతపరచాల్సిన పత్రాలు..పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ ఆధార్...

ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు: ట్రాయ్

ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు : ట్రాయ్ ట్రాయ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయక పోయినా డీ-ఆక్టివేట్ అవకుండా కొత్త రూల్ తెచ్చింది. ప్రస్తుతం సిమ్ కార్డు రీఛార్జ్ చేయించకపోతే దానిని నెట్వర్క్ కంపెనీలు డీ-ఆక్టివేట్ మోడ్లో ఉంచేవి. ఇకపై...

మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ – అధ్యక్షులు గా తాళ్ల సాయి గణేష్, ఉపాధ్యక్షులు గా బోడ జయరామ్, తాళ్ల కరుణాకర్ జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్...

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్..

జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి...

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

చంద్రగిరి రైల్వేస్టేషన్ల మధ్య శ్రీవారి మెట్టుకు వెళ్లే రహదారి సమీపంలో ఘటన.మృతుడి వద్ద ఎలాంటి చిరునామా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి గా గుర్తింపు.విషయం తెలుసుకున్న చిత్తూరు జి ఆర్ పి పోలీసులు సంఘటన స్థలానికి….మృతదేహాన్ని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలింపు.మృతుడి ని ఎవరైనా గుర్తించిన ఎడల...

Translate »