పదవ తరగతి హాల్ టికెట్స్ లింక్
https://bse.telangana.gov.in/tgsschttfy/RegDefault.aspx
https://bse.telangana.gov.in/tgsschttfy/RegDefault.aspx
జ్ఞాన తెలంగాణ,డెస్క్ : జగిత్యాల జిల్లా రాయికల్లో దళిత మహిళైన ఆశావర్కర్ విధులను పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితున్ని ఇప్పటి వరకు...
పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ ను కలిసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు,నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ఫ్లెక్సీ లో నా ఫోటో పెట్టారు అని ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసు...
వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించ బడుతోంది. అంతరించి పోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపు కుంటారు. 2013, మార్చి 3 నుండి 14 వరకు బ్యాంకాక్లో జరిగిన...
భారత్ లో పర్యావరణ సంక్షోభం : ఒక పరిశీలన పర్యావరణ పరిరక్షణకు , ఆర్థిక వృద్ధి రేటుకు మధ్య సంఘర్షణ మొదలైంది.భారత ప్రభుత్వం అభివృద్ధి ప్రయాణాన్ని ఒక నూతన నమూనా గా రూపొందించింది. పారిశ్రామిక విస్తరణ దేశాన్ని గ్లోబల్ ఎకానమీ వైపు తీసుకెళ్లినప్పటికీ, అది తీవ్రమైన పర్యావరణ...
కొందుర్గు ఎంఈఓ గాయత్రి జ్ఞాన తెలంగాణ,కొందుర్గు,షాద్నగర్ ప్రతినిధి :చౌదరి కూడా మండలంలోని లాల్పహాడ్ కేజీబీవీ హాస్టల్ లో ప్రపంచ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యూ మాక్స్ కుంగ్ ఫు విద్యార్థులను ఈ నెలలోని జరిగిన కుంఫు పోటీలో పాల్గొన్న విద్యార్థులను మరియు ఆదిలాబాద్ లో...
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు ముఖ్యఅతిథిగా డాక్టర్ అనిల్ కుమార్. జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఫిబ్రవరి 28.పిల్లల్లో సృజనాత్మక విలువలు వెలికి తీసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రముఖ వైద్యులు అనిల్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక...
శంకర్ పల్లి నారాయణ పాఠశాలలో అకాడమిక్ ఫెర్ జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్ పల్లి నారాయణ పాఠశాలలో ఘనంగా అకాడమిక్ ఫేర్, నిర్వహించడం జరిగింది. ఈ అకాడమిక్ ఫేర్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల డి, జి, ఎం , వెంకట వల్లి కుమార్ పిల్లలలో దాగి ఉన్న...
తమ ఇల్లు ,వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని ఆవేదనమరో మారు జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశంపిటిషనర్ల వినతిపత్రాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి : నగరంలోని కేబీఆర్ పార్కు రహదారి విస్తరణకు...
ఫిబ్రవరి 20…ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించ బడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. పేద రికం, నిరుద్యోగం...
జిల్లా వార్తలు / తెలంగాణ / రంగారెడ్డి
మిషన్ భగీరథ నీటి సరఫరా నాలుగు రోజులపాటు నిలిపివేత
September 11, 2025