Category: తాజా వార్తలు

పవన్ కల్యాణ్ కు నిలకడైన రాజకీయ దృక్పథం లేదు : సినీ గ్లామర్ ఎంతకాలం?

పవన్ కల్యాణ్ కు నిలకడైన రాజకీయ దృక్పథం లేదు : సినీ గ్లామర్ ఎంతకాలం? పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపన నుండి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథం లేకుండా సాగుతోంది. స్పష్టమైన సిద్ధాంత పునాదులు లేని ఈ పార్టీ, రాజకీయంగా స్థిరతను సాధించడంలో...

ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెఎస్ రత్నం

తెలంగాణ బీజేపీ బలోపేతంలో ఈటెల రాజేందర్ కీలక భూమిక పోషించాడని వెల్లడి జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, చేవేళ్ల బీజేపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ...

విజృంభిస్తున్న విద్యార్థుల ఉద్యమం : అణచి వేస్తుతున్న: ఉస్మానియా యాజమాన్యం.

విజృంభిస్తున్న విద్యార్థుల ఉద్యమం : అణచి వేస్తుతున్న: ఉస్మానియా యాజమాన్యం. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) చారిత్రకంగా వ్యతిరేకతకు, ధిక్కార ఉద్యమాలకు పుట్టినిల్లు. అయితే, ఇటీవల యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో నిరసనలు, ప్రదర్శనలు, నినాదాలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ విద్యార్థి సంఘాల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. వీరు...

పొద్దుటూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

గ్రామాభివృద్ధికి ఆలయ నిర్మాణం కీలకం : గ్రామ పెద్దలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గురువారం నాడు భూమి పూజ ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలయ...

ఎస్సీ వర్గీకరణ సాధన – మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాట ఫలం

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, మండల అధ్యక్షుడు ఉరెంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించి, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతాల శివశంకర్...

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ :మండలం లోని చిన్నామంగళారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల మాజీ ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్ రావు, ప్రధానోపాధ్యాయులు ఎస్...

నేడే గేట్ ఫలితాలు

– 30 సబ్జెక్టులకు గేట్‌ పరీక్షా నిర్వహణ– ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ముగిసిన పరీక్షలు– నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం జ్ఞానతెలంగాణ,డెస్క్ : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) ఈరోజు సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న...

మనిషి – తేనె

మనిషి – తేనె ఒకసారి మనిషి ఒక దట్టమైన అడవిలో పని మీద వెళ్తుంటే దారి తప్పిపోతాడు.ఒక ఏనుగు ఆ మనిషి కంట పడింది.వెంటనే భయంతో పరుగు లంకించుకున్నాడు.ఆ ఏనుగు మనిషిని వెంబడించి వస్తూనే ఉంది.ఆ మనిషికి ఒక్కసారిగా ప్రాణం మీద భయం పుట్టింది. ఆ మనిషి...

ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

జిల్లాల్లో బదిలీలు డ్వామా పీడీలకు అప్పగింత ఉపాధి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాల్లో బదిలీలు చేపట్టేందుకు డ్వామా పీడీలకు అనుమతి మంజూరు చేశారు....

Translate »